భారత్‌- పాక్‌ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

ఇంగ్లండ్‌,(జనంసాక్షి): ఛాంపియన్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. వర్షం కురియడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచే సమయానికి పాకిస్థాన్‌ స్కోరు 50/1.12 ఓవర్లు పూర్తి అయ్యాయి.