భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 351 పాయింట్లు నష్టపోయిన 26,837 వద్ద ముగిసింది. నిఫ్టీ 101 పాయింట్లు నష్టపోయి 8చ135 వద్ద ముగిసింది.