భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి బయటపడుతున్నాయి. ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడి 27,507 దగ్గర ముగిసింది. నిఫ్టీ 134 పాయింట్లు లాభపడి 8,325 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది.