మధ్యాహ్నం భోజనం పరిశీలించిన ఎంపీడీవో వెంకటేశం

రా lయికోడ్ జనం సాక్షి ఆగస్టు రాయికోడ్ మండలం ఇటికేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం పరిశీలించిన మండల అభివృద్ధి అధికారి వెంకటేశం ఆయన మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకోవాలని చదువుకు మించిన సంపద ఇంకొకటి లేదని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిష్టారెడ్డి పంచాయతీ కార్యదర్శి గౌస్ ,ఎంపీటీసీ పండరి పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నా