మరోమారు లాక్డౌన్ విధించం: కేజ్రీవాల్
న్యూఢల్లీి,జూన్15(జనంసాక్షి): రానున్న రోజుల్లో ఢల్లీిలో మరోసారి లాక్డౌన్ విధించే ఆలోచనేదీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ సోమవారం స్పష్టం చేశారు. చాలామంది ప్రజు ఢల్లీిలో మరోసారి లాక్డౌన్ విధిస్తారన్న ఊహల్లో ఉన్నారని, కానీ అలాంటి ప్రణాళిక లేవీ లేవని ట్విట్టర్లో సీఎం కేజీవ్రాల్ పేర్కొన్నారు. ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ సంజయ్ సింగ్ హాజరై ఢల్లీితోపాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దవాఖానల్లో పడక సంఖ్య పెంచాని కోరినట్లు వ్లెడిరచారు.