మర్యాదపూర్వకంగా జైట్లీని కలిశా – నరసింహన్..

ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీలో ఎలాంటిప్రాధాన్యత లేదని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఉభయర రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.