మహారాష్ట్రలో మహమ్మారి విజృంభణ

` ధారావిని చుట్టుముట్టిన కరోనా
ముంబయి,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):మహారాష్ట్రలో కరోనా కేసు ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 118 కేసు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసు సంఖ్య 3320కి చేరింది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కరోనా నుంచి కోుకొని 31మంది ఈ రోజు డిశ్చార్జ్‌ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. ఇప్పటి వరకూ మొత్తం 331మంది బాధితు కరోనా నుంచి కోుకోగా.. 201 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాు తెలిపాయి.మహారాష్ట్రలో ధారావిలో కరోనా మహమ్మారి చుట్టుముట్టింది దీంతో అక్కడ తీవ్ర ఆందోళన నెకొంది.