మానససరోవర యాత్రకు వెళ్లేందుకు అనుమతి

ఉత్తరాఖండ్‌ : చార్‌ధామ్‌ యాత్రలో మొదటి విడత బయల్దేరిన యాత్రికులకు మానససరోవర యాత్ర ముగించుకుని వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఉత్తరాఖండ్‌ పితోర్‌నగర్‌లోని గుంజి శిబిరంలో జూన్‌ 16 నుంచి వారు అశ్రయం పొందుతున్నారు.