మాయవతిపై సీబీఐ విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాయవతికి ఆస్తులు ఆదాఈయానికి అన్న ఎక్కువగ ఉన్నాయనే కేసులో మాయవతిపై సీబీఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేయాలని సుఫ్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఆఇవ్వలేదని సీబీఐ మా ఉత్తర్వులను అర్థం చేసుకోకుండ దర్యాప్తు చేపట్టిందని సుప్రీంకోర్టు తెలిపింది.