మావోయిస్టుల దాడిలో పోలీసులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్‌ జిల్లాలోని దొరైపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.