మిజోరంలో విరిగిపడిన కొండచరియలు

మిజోరం, జనంసాక్షి: మిజోరంలోని ఐజ్వాల్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 11 మంది గల్లంతయ్యారు. సైనికులు, పోలీసులు, స్వచ్చంద సేవా సంస్ధలు సహాయక చర్యలు చేపట్టారు.