మిషన్ కాకతీయ పనుల్లో బాల కార్మికుడు మృతి.

ఖమ్మం : మణుగూరులోని రామానుజవరంలో బాలకార్మికుడు పోతిరెడ్డి పాలెం నివాసి సందీప్ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం మిషన్ కాకతీయ పనుల కోసం సందీప్ ను కాంట్రాక్టర్ ను తీసుకెళ్లాడు.