మునుగోడు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో టిపిసిసికొత్త కురుమ శివకుమార్ మంగమ్మ

 రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):-,మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10,11,12, వార్డులల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన  అభ్యర్థిపాల్వాయి స్రవంతికి మద్దతుగా టి. పి. సి. సి. కార్యదర్శి, చౌటుప్పల్ క్లస్టర్ ఇంచార్జ్ కొత్తకుర్మ శివకుమార్ తో  కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించిన జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  కొత్తకుర్మ మంగమ్మ.ఈకార్యక్రమంలోజిల్లా ఓబీసీ చైర్మన్ కామేష్,జంగయ్య, జిల్లా యూత్  కాంగ్రెస్ నాయకులు గుడ్ల అర్జున్, సైదులు, శివ, వివిధ వార్డు అధ్యక్షులు  సత్యం, రమేష్, శ్రీనివాస్, నాగరాజు, రామ్ బాబు,కాంగ్రెస్ పార్టీకార్యకర్తలుపాల్గొన్నారు.