ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

ఢిల్లీ:రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర నెలలో ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.