మృతుని కుటుంబానికి బీర్ల ఫౌండేషన్ ఆర్థిక చేయూత

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 6 (జనంసాక్షి)ఆత్మకూర్ మండలంలోని కాల్వపల్లి గ్రామంలో యక్షగాన కళాకారుడు సీనీయర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పల్సం యాదగిరి గౌడ్ మరణిచడంతో వారి కుటుంబానికి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అయిలయ్య గారు వారి కుటుంబానికి ఐదు వేల రుపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా వారి కుటుంబానికి ఎళ్ళవేలల బీర్ల ఫౌండేషన్ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ జామ యాదయ్య వార్డు సభ్యులు అంబటి కిరణ్ సప్పిడి పురుషోత్తం రెడ్డి గ్రామ నాయకులు పల్సం దయాకర్ శంకరయ్య పల్సం భిక్షపతి ఎన్ఎస్ యుఐ జిల్లా కార్యదర్శి మహేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి వెంకటేష్ పంజాల నరేష్ సాయికిరణ్ మహేష్ పెండ్లి సంపత్ మరిపెల్లి రాము తదితరులు పాల్గొన్నారు