మృతురాలి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతురాలి కుటుంబానికి చెందిన ఒకరికి ప్రభుత్వ  ఉద్యోగం ఇవ్వనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలియజేశారు.