మైరుగైన చికిత్స కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించారు

ఇస్లామాబాద్‌: తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడ్డ భారత్‌ వాసి సరబ్‌జిత్‌ సింగ్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు విదేశాలకు పంపే అంశంపై పాక్‌ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. మరోవైపు లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సరబ్‌జిత్‌ అరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.