యాత్రికుల సహాయార్థం

డెహ్రుడూన్‌ చేరుకున్న ఐఏఎస్‌ అధికారి

డెహ్రాడూన్‌ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగు యాత్రికుల సహాయార్థం ఐఏఎస్‌ అధికారి సంజయ్‌కుమార్‌ డెహ్రాడూన్‌ చేరుకున్నారు. డెహ్రాడూన్‌లో తెలుగు యాత్రికులు ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులతో ఆయన సమీక్ష జరుపుతున్నారు. సంజయ్‌కుమార్‌ బృందాన్ని సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌: 09908713339