యుపిఎ పదేశ్ల పాలన అవినీతిమయం

ఢిల్లీ: యుపిఎ పదేశ్ల పాలన అవినీతిమయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని తెలిపారు. మోడీ ఏడాది పాలనపై ఢిల్లీలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. మోడీ ఏడాది పాలనలో పీఎంవో ప్రతిష్ట పెరిగిందన్నారు.