యూఎస్‌ ఆర్థికవేత్తలకు

నోబెల్‌ పురస్కారం
స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబుల్‌ పురస్కారం ఈసారి అమెరికా ఆర్థికవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు అల్విన్‌ రోథ్‌, లాయ్డ్‌ షాప్లేలను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైస్సెస్‌ ప్రకటించింది. వారు ప్రతిపాదించిన ‘థియరీ ఆఫ్‌ స్టేబుల్‌ అలోకేషన్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌ మార్కెట్‌ డిజైనింగ్‌’కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది.