రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ఇద్దరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఉందానగర్‌ రైల్వేస్టేషన్‌లో ఈ ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.