రాజనాథ్ తో భేటీ అయిన ఎంపీ వీహెచ్

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో ఎంపీ వీహెచ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారాన్ని రాజనాథ్ దృష్టి కి వీహెచ్ తీసుకెళ్లనున్నట్లు సమాచారం.