రాజమండ్రిలో దారణం భార్యకుమారుడుపై భర్త దాడి

రాజమండ్రి: కుటుంబ కలహాల నేసధ్యంలో ఓ వ్యక్తి తన భార్య, కుమారుడు పై కత్తితో దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటు చేసుకుంది. నగరంలోని అన్నపూర్ణంపేటతో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో కుమారుడు మృతి చెందగా భార్యపరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.