రాజ్‌ భవన్‌ చేరుకున్న నితీశ్‌కుమార్‌

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌ చేరుకున్నారు. ఈరోజు ఉదయం మంత్రివర్గ అత్యవసర సమావేశం అనంతరం ఆయన జేడియూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసేందుకు బయల్దేరారు.