రాజ్ నాథ్ తో ముగిసిన వీహెచ్ భేటీ…

ఢిల్లీ:కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తో ఎంపి వీహెచ్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని గవర్నర్ నరసింహన్ ను కోరామని రాజ్ నాథ్ సింత్ తెలిపారు.