రాయిపూర్ కు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్..

ఛత్తీస్ గఢ్ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాయిపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ఛత్తీస్ గఢ్ లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.