రాష్ట్రపతితో బాబు భేటీ..

ఢిల్లీ : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీల పర్వం కొనసాగుతోంది. ఉదయం నుండి ఆయన ప్రధానితో పాటు ఇతర నేతలతో భేటీ అయ్యారు. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు.