రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై  ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.