రెండో రోజుకు చేరుకున్న సీఐటీయూ రాష్ట్ర మహసభలు

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో జరుగుతున్న సీఐటీయూ 13వ రాష్ట్ర మహసభలు రెండో రోజుకు చేరాయి.మహసభల రెండోరోజు సందర్భంగా కార్మికుల సమస్యలపై పలు తీర్మానాలు చేసినట్లు కార్మినేతలు పేర్కొన్నారు.కార్మిక ఉద్యమం పై ప్రభుత్వ నిర్బందాన్ని ఆపాలని,పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.