రేచిని వరిధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్య


రేచిని /తాండూర్ నవంబర్ 17 (జనం సాక్షి)

తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేచిని వరిధాన్యం కొనుగోలు కేంద్రం ను ఎం ఎల్ ఎ దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సుబ్బా దత్తుమూర్తి ,సర్పంచ్ దుర్గుబాయి ,ఎం పి పి ప్రణయ్ కుమార్ ,జడ్ పి టి సి బానయ్య ,ఎం పి టి సి లు మొగిలి శంకర్ ,సిరంగి శంకర్ ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దత్తాత్రేయ రావు ,ఏ డి ఏ సురేఖ ,ఏ ఓ కిరణ్మయి, ఏ ఈ ఓ ధనలక్ష్మి మరియు డైరెక్టర్లు దేవరకొండ రాజన్న ,పులగం తిరుపతి ,రైతులు,ప్రజాప్రతినిధులు సంఘ సిబ్బంది పాల్గొన్నారు