రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

నల్గొండ : వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటపలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.