లబ్ధిదారులకు నూతన పెన్షన్ పత్రాలు పంపిణీ

ఆత్మ గౌరవంగా బ్రతకాలి
ప్రతి నెల కోటి 55 లక్షలు

మోటార్ సైకిల్ ర్యాలీ
శంకరా పట్నం, జనం సాక్షి, సెప్టెంబర్ 1:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఆసరా పిoచన్ అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.ఈ సందర్భంగా గురువారం నాడు నాడు స్థానిక శాసనసభ్యులు రసమయ బాలకిషన్ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు కేశవపట్నం వంకాయ గూడెం గ్రామ పరిధిలోని మధు సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం ప్రకారం మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందినగ్రామానికి చెందిన గ్రామానికి కొత్త పెన్షన్ మంజూరు
అయిన వారికి పింఛన్ పత్రాలు అందించడం జరిగిందని పేర్కొన్నారు శంకరపట్నం మండలం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మైపాలతెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,స్థానిక స్థానిక ఎమ్మెల్యేప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు