లాక్‌డౌనే కాపాడిరది

` లేదంటే క్ష కేసు దాటేవి
` దేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ
` రికవరీ రేటులోనూ ముందున్నాం
` అయినా మరింత కఠినంగా అము చేయాల్సిందే
` కేంద్ర ఆరోగ్య శాఖ వ్లెడి
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): ఇతర దేశాతో పోల్చితే మనదేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. కరోనా బారిన పడ్డ వారిలో రికవరీ రేటు మన దేశంలో బావుందని పేర్కొంది. అయితే, లాక్‌ డౌన్‌ని మరింత కట్టుదిట్టంగా అము చేయడమే దేశ ప్రజందరి బాధ్యతని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత్‌ ముందుగానే స్పందించి లాక్‌డౌన్‌ విధించడంతో మనం చాలా సేఫ్‌ జోన్‌కు వచ్చామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మూడో దశ నుంచి భారత్‌ రక్షించబడిరదని చెప్పింది. రాష్టాు లాక్‌ డౌన్‌ అములో మరింత కఠినంగా వుండాని సూచించింది.భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 24 గంట వ్యవధిలో కొత్తగా 1,684 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు దేశంలో కరోనా కేసు సంఖ్య 23,077కు పెరిగిందని వ్లెడిరచింది. భారత్‌లో కరోనా బాధితు రికవరీ 20.57శాతంగా ఉందని పేర్కొంది. గడచిన 28 రోజుల్లో 15 జిల్లాల్లో జీరో పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. గత 14 రోజుల్లో దేశంలోని 80 జిల్లాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు నిర్దారణ కాలేదు. ప్రస్తుతం దేశంలో 17,610 యాక్టివ్‌ కేసున్నాయి. 24 గంటల్లో 491 మంది కోుకున్నారు. ఇప్పటి వరకు 4,078వే మంది డిశ్చార్జ్‌ అయ్యారు. శుక్రవారం వరకు 5 క్షకు పైగా కరోనా టెస్టు పూర్తి చేశామని’ కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ వ్‌ అగర్వాల్‌ వివరించారు. ఇప్పటివరకూ 718 మంది చనిపోయారు. 4749 మంది కోుకున్నారు. గత 28 రోజుగా 15 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని అగర్వాల్‌ చెప్పారు. గత 14 రోజుల్లో 80 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు. మరోవైపు కేంద్ర అంతర్‌ మంత్రివర్గ బృందాతో పాటు అహ్మదాబాద్‌, సూరత్‌, హైదరాబాద్‌, చెన్నైలో అడిషనల్‌ సెక్రటరీ నేతృత్వంలో అదనపు బృందాను ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ పుణ్య శ్రీవాస్తవ తెలిపారు.