వలుస కూలీలకు స్వస్థలాల్లోనే పనులు

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ ద్వారా ఉపాధి
50కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢల్లీి,జూన్‌20(జ‌నంసాక్షి): వస కూలీ కోసం గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ పథకాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. బీహార్‌లోని కగరియా జిల్లాలో ఉన్న తెలిహర్‌ గ్రామం నుంచి వీడియోకాన్పరెన్స్‌ ద్వారా ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో 125 రోజు ఉపాధి కల్పించనున్నారు. ఆరు రాష్ట్రాకు చెందిన 116 జిల్లాల్లో ఈ పథకం ద్వారా ఉద్యోగ అవకాశాను క్పంచనున్నారు. ఇందుకోసం 50వే కోట్లు కేటాయించారు. కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్‌డౌన్‌ వ్ల తమ స్వస్థలాకు వచ్చిన వస కూలీ కోసం ఈ ఉపాధి హావిూ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్వాన్‌ లోయలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు.. ప్రమాణామాు చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సైనికు వెంట దేశ ప్రజు ఉన్నారన్నారు. బీహార్‌ రెజిమెంట్‌ పట్ల గర్వంగా ఉందన్నారు. కరోనా సమయంలో ప్రజంతా తమ స్వగ్రామాకు తరలి వచ్చారని వారికి ఉపయుక్తంగా ఉన్నచోటే పని కల్పించాని నిర్ణయించామని అన్నారు. అలాగే వారి సహనానికి అభినందను తెలిపారు. వారికి పనిద్వారా ఉపాధి కల్పించాన్నదే ప్రభుత్వ క్ష్యమని అన్నారు. కరోనా జాగ్రత్తు విస్మరించ రాదని, మాస్కుఉ తప్పకుండా ధరించాని మరోమారు ప్రధాని మోడీ సూచించారు. అలాగే భౌతికదూరం పాటిస్తూ ముందుకు సాగాన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో స్వంత గ్రామాకు వచ్చిన వస కూలీు తమ స్వస్థలాల్లోనే ఉండాని నిర్ణయించుకున్నట్లు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. అయితే అలాంటి కూలీకు ఈ పథకం ఎంతో ఉపకరిస్తుందని ఆయన అన్నారు. వస కార్మికు సంక్షేమం కోసం గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ పథకాన్ని ప్రారంభించిన మోదీని నితీశ్‌ మెచ్చుకున్నారు. 125 రోజు పనిదినాల్లో.. 25 రకా ప్రజాపనును చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. కోవిడ్‌19 వ్ల స్వంత ప్రదేశాకు తిరిగి వచ్చిన వస కూలీకు ఈ పథకం కింద అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. 20 క్ష కోట్ల ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ ప్రధాని ప్రకటించారని, ఆ ప్యాకేజీతో ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు అని, వ్యవసాయం, గ్రామాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాు కల్పించనున్నట్లు తోమర్‌ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో వస కూలీుగా పనిచేసి.. తిరిగి స్వంత రాష్ట్రానికి చేరుకున్న కొంత మంది కూలీు ప్రధాని మోదీతో వీడియోకాన్ఫరెన్స్‌లో తమ అనుభవాను పంచుకున్నారు.