వికలాంగురాలిపై అత్యాచారం
సికింద్రాబాద్: ఆల్వాల్లో ఒక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజు, నరసింహ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్: ఆల్వాల్లో ఒక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజు, నరసింహ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.