విజయ్‌ కుమార్‌కు ఖేల్‌రత్న పురస్కారం ఇవ్వాలి : ధుమల్‌

ప్రతిష్టాత్మక లండన్‌ ఒలింపిక్‌ క్రీడల్లో 25 మీట ర్ల ర్యాపిడ్‌ఫైర్‌ విభాగంలో కాంస్యపతకాన్ని సా ధించిన విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఖేల్‌రత్న పురస్కారంఇవ్వాలని హిమాచల్‌ ముఖ్య మంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమల్‌ కోరారు. లండన్‌ నుంచి విజయ్‌కుమార్‌ బుధవారంస్వదేశాని చేరు కున్న విషయంతెల్సిందే.విజయ్‌నుఘనంగా స్వా గతించిన తర్వాత ధుమల్‌ మాట్లాడుతూ లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించుకోచ్చిన వి జయ్‌కుమార్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డుఇవ్వాలనిభారత ప్రభుత్వా నికి ప్రతిపాదన పంపుతామనిచెప్పారు.అలాగే ఆ గస్టు 15తేదీన తమప్రభుత్వంతరపున హిమాచల్‌ గౌరవ్‌అవార్డునుప్రధానంచేయనున్నట్లుతెలిపారు.