విదేశాల్లోని భారతీయును రప్పించేందుకు కేంద్రం భారీ ప్రణాళిక 

` 64 విమానాల్లో సుమారు 15 వే మంది తరలింపు

దిల్లీ,మే 5(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. వారిని దశ వారీగా స్వదేశానికి తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించిన భారత ప్రభుత్వం.. ఇందుకోసం 64 విమానాను నడపాని యోచిస్తున్నట్టు సమాచారం. మే 7 నుంచి 13 వరకు మొత్తం 12 దేశాల్లోని దాదాపు 14,800 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకురానున్నట్టు ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వ్లెడిరచారు. భారతీయును స్వదేశానికి రప్పించేందుకు ఎయిరిండియా, దాని అనుబంధ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక విమానాను నడపనున్నాయన్నారు. యూఏఈ, యూకే, అమెరికా, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, మలేషియా, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, బెహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌నుంచి భారతీయును వెనక్కి తీసుకొచ్చేందుకు ఈ నె 7 నుంచి 13 మధ్య 64 విమానాు నడపనున్న కేంద్రం..  యూఏఈకు 10 విమానాు, అమెరికా, యూకేకు చెరో ఏడు చొప్పున విమానాను నడపనుంది. అలాగే, సౌదీ అరేబియాకు ఐదు, సింగపూర్‌కు ఐదు, ఖతార్‌ నుంచి రెండు చొప్పున విమానాు నడపనుందని సదరు అధికారి వ్లెడిరచారు. వీటితో పాటు మలేషియా, బంగ్లాదేశ్‌కు చెరో ఏడు, కువైట్‌, ఫిలిప్పీన్స్‌కు చెరో ఐదు చొప్పున, ఒమన్‌, బెహ్రెయిన్‌కు చెరో రెండు చొప్పున విమానాు నడిపే అవకాశం ఉంది. మొత్తం 64 విమానాల్లో కేరళ నుంచి 15, దిల్లీ, తమిళనాడు నుంచి చెరో 11Ñ మహారాష్ట్ర, తెంగాణ నుంచి చెరో ఏడు, మిగతా రాష్ట్రా నుంచి ఐదు చొప్పున విమానాు నడుస్తాయని ఆయన వివరించారు. ఈ ఏడు రోజు కాంలో 14,800 మంది భారతీయు చేరుకుంటారనీ.. మిగతా వారిని తీసుకొచ్చేందుకు మే 13 తర్వాత కేంద్రం మరిన్ని విమానాను నడుపుతుందని మరో అధికారి తెలిపారు.  కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే క్ష్యంగా దేశంలో మార్చి 25 నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్‌ ఈ నె 17 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానా రాకపోకను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయును విమానాు, నౌకాదళ ఓడల్లో తరలించేందుకు ప్రామాణిక నిర్వహణ విధానం (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌`ఎస్‌వోపీ) సిద్ధం చేసినట్లు కేంద్ర హోంశాఖ నిన్న తెలిపింది. ఎవరి ఖర్చు వారే భరించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారతీయు స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత వారికి అవసరమైన పరీక్షు, క్వారంటైన్‌ సౌకర్యాు రాష్ట్రాలే ఏర్పాటుచేయాని, ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాని పేర్కొన్న విషయం తెలిసిందే.