విద్యుత్ శాఖ ఏఈగా రాజ్ కుమార్

బచ్చన్నపేట అక్టోబర్ 1 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలం విద్యుత్ శాఖ రాజకుమార్ నూతనంగా శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఏ ఈ సత్తయ్య బదిలీపై వెళ్లగా నూతన ఈగ జనగామ టౌన్ లో సబ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ పదోన్నతి మీద బచ్చన్నపేట విద్యుత్ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఏడిఈ అధికారి అర్జున్ పవర్. బచ్చన్నపేట విద్యుత్ శాఖ సిబ్బంది. శాలువతో సన్మానించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు