వివాహ వేడుకలో పాల్గొన్న  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్

దోమ న్యూస్ జనం సాక్షి.

పరిగి నియోజకవర్గం దోమ మండలం పాలేపల్లి గ్రామం లో భీమయ్య వివాహం లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన
గౌరవ డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి గారు.ఈ కార్యక్రమం లో   ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు