వీరప్పన్‌ అనుచరుకు ఊరట

ఢిల్లీ: వీరప్పన్‌ అనుచరులకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఉరితీతను మరోసారి వాయిదా వేసింది. తుది తీర్పు వచ్చే వరకు ఉరిశిక్ష అమలు చేయరాదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.