వ్వయసాయ,ఉపాధి రంగాకు అనుమతి

 

` విద్యాసంస్థు, మాల్స్‌ మూసివేత యధాతథం
` అంత్యక్రియకు 20కి మించి అనుమతి నిరాకరణ
` పబ్లిక్‌ ప్లేసుల్లో ముఖానికి మాస్క్‌ తప్పనిసరి
` లాక్‌డౌన్‌ వేళ 20నుంచి సడలింపు మార్గదర్శకాు
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాను కేంద్ర ప్రభుత్వం విడుద చేసింది. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద చేస్తుందని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాు, అనుమతు పనిచేయవని, నిత్యావసరా పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాు ఉండవని తెలిపింది. మే 3 వరకు అన్ని విమానాు, రైళ్లు, బస్సు, మెట్రో రైల్‌ సర్వీసు రద్దు చేస్తున్నామని వ్లెడిరచింది. విద్యాసంస్థు, శిక్షణా కేంద్రాు, సినిమాహాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్సు, ఈత కొను, బార్లు మూసిఉంటాయని పేర్కొంది. మత ప్రార్థను, దైవ కార్యక్రమాను రద్దు చేస్తున్నామని, అంత్యక్రియు, ఇతర కార్యక్రమాకు 20 మందికి మించి పాల్గొనడానికి అనుమతి లేదని తెలిపింది. ఏప్రిల్‌ 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తు సేకరణ, క్రయవిక్రయాకు మండీకు అనుమతిస్తామని వ్లెడిరచింది. వైద్య సేవకు తప్ప మిగిలిన వాటికి వ్యక్తు ఎట్టిపరిస్థితుల్లో సరిహద్దు దాటకూడదని పేర్కొంది. నిబంధన మేరకు నిర్దేశిత సరిశ్రము, వాణిజ్య సంస్థకే అనుమతు భిస్తాయని తెలిపింది. విపత్తు నిర్వహణ చట్టం`2015 ప్రకారం మార్గదర్శకాను పాటించాని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వాు, స్థానిక యంత్రాంగం మార్గదర్శకాను అముచేయాని వ్లెడిరచింది. ఆస్పత్రు, టెలీమెడిసిన్‌ సర్వీసు, ఆరోగ్య పరీక్ష కేంద్రాు, ఔషధ దుకాణాు, ఔషధ పరిశ్రము, పరిశోధన కేంద్రాు యథాతథంగా నడుస్తాయని తెలిపింది. వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాకు అనుమతించింది. వ్యవసాయ పరికరాు, విడిభాగా దుకాణాు తెరిచేందుకు, వ్యవసాయ యంత్ర పరికరాు కిరాకిచ్చే సంస్థకు, విత్తనోత్పత్తి సహా పురుగు మందు దుకానాకు అనుమతించింది. బహిరంగ, పని ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఏప్రిల్‌ 20వ తేదీ తర్వాత ఉపాధి హావిూ పనుకు అనుమతు ఇచ్చింది కేంద్రం. ఉపాధి హావిూ కూలీు భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రావిూణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణాకు అనుమతు ఇచ్చారు. భవన నిర్మాణ రంగానికి షరతుతో కూడిన అనుమతు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్రం. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణాకు అందుబాటులో ఉన్న కూలీతోనే పనును చేయించుకోవాలి. ఇతర ప్రాంతా నుంచి కూలీను తరలించేందుకు అనుమతి నిరాకరించారు. ప్రింట్‌ అండ్‌ ఎక్టాన్రిక్‌ విూడియా, డీటీహెచ్‌, కేబుల్‌ సర్వీసు యథాతథంగా నడవనున్నాయి. ఐటీ సంస్థు, ఐటీ సేవకు 50 శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ఈ`కామర్స్‌ సంస్థు, వాహనాకు అనుమతి భించింది. గోదాము, శీత గోదాముకు అనుమతి. ఎక్టీష్రియన్లు, ఐటీ రిపేర్లు, ప్లంబర్స్‌, మోటార్‌ మెకానిక్స్‌, కార్పెంటర్ల సేవకు కేంద్రం అనుమతి ఇచ్చింది.