శ్రీ సాయి దత్త ఆశ్రమంలో ఘనంగా శ్రీ అనగాష్టమి వ్రతాలు

మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సాయి దత్త ఆశ్రమంలో శ్రీ అనగాష్టమి వ్రతములను బుధవారం సామూహికంగా నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు గుండా శ్రీనివాస్ జ్యోతి వెలిగించి వ్రతములను ప్రారంభించారు గురుస్వామి జానకి రాముడు ఆధ్వర్యంలో పట్టణం పరిసర ప్రాంతాల మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో వ్రతములు చేశారు కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షుడు ప్రతాప్ ప్రధాన కార్యదర్శి నరేందర్ కోశాధికారి మట్టయ్య సోమన్న జగన్నాధ రావు బెనర్జీ సత్తి సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మహిళలు సామూహికంగా గురు చరిత్ర పారాయణం జరిపారు