సంగారెడ్డి; బాధను భరించలేక అద్దాలు ద్వసం గాయాలు;

అత్నూర మండలం క్యాసారం గ్రామానికి చెందిన నాకోటి రమేష్ గురువారం సాయంత్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సోదరుని కూతురు చనిపోయిందన్న బాధతో ఆసుపత్రి అద్దాలను తలతో బలంగా కొట్టడంతో గాయాలయ్యాయి పుట్టిన కాసేపటికే పాప అభివృద్ధి చెందడంతో తీవ్ర ఆవేదనతో తలతో అద్దాలకు బాదుకున్నాడు కంటి కింద గాయం కావడంతో కుట్లు వేశారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని పాటు అతనికి చికిత్స చేస్తామని డాక్టర్లు తెలిపారు