సాంకేతిక లోపంతో నిలిచిన ఎయిరిండియా విమానం

చెన్నై:ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. తిరుచ్చి నుంచి కువైట్ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 170 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం