సామూహిక గీతాళాపన

రాజోలి 16 జులై(జనం సాక్షి)
మండల కేంద్రమైన రాజోలి తో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం సామూహిక జనగణమన గీతాళాపన జరిగింది.ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడ అధికారులు,యువకులు,రైతులు, వాహనదారులు నిలిచి గీతం ఆలపించారు. రాజోలి లో విద్యార్థులు, అధికారులు, జనగణమన గీతం ఆలపించిన అనంతరం జెడ్పీ చైర్పర్సన్ సరిత కు జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని అందించారు