సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోడీ

ఏడాది పానతో ప్రజల్లో పెరిగిన విశ్వాసం: నడ్డా
న్యూఢల్లీి,మే30(జ‌నంసాక్షి ): నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందన్న నమ్మకాన్ని ఈ ఏడాది పానలో చూశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. మోదీ ఏడాది పానపై నడ్డా విూడియాతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం బాధ్యాతయుతంగా పని చేస్తుందన్నారు. ఇది విజయా సంవత్సరం.. ఏడాది పానలో ఊహించలేని సవాళ్లను ఎదుర్కొన్నామని నడ్డా చెప్పారు. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొగలిగామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దూరదృష్టితో పని చేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ సంక్షోభాన్ని బీజేపీ రాజకీయం చేయడం లేదు. కానీ కాంగ్రెస్‌ మాత్రం రాజకీయాు చేస్తూ.. కేంద్రంపై ఆరోపణు చేస్తుందని మండిపడ్డారు. ఆరోపణు చేయడం దురదృష్టకరమన్నారు. వస కార్మికుకు తమ పార్టీ కార్యకర్తు సహాయం చేస్తున్నారని నడ్డా పేర్కొన్నారు.