సిబ్బందిపై కేసు నా దృష్టికి రాలేదు : కేయూ వీసీ

వరంగల్‌ : విశ్వవిద్యాలయ సిబ్బందిపై కేసు నమోదు విషయం తన దృష్టికి రాలేదని కేయూ విశ్వవిద్యాలయం వీసీ వెంకటరత్నం అన్నారు. విశ్వవిద్యాలయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని గతంలో పోలీసులే చెప్పారని ఆయన తెలియజేశారు.