సీఎం కేజ్రీవాల్ ను కలిసిన సోమ్ నాథ్..

ఢిల్లీ : గృహ హింస కేసులో బుధవాంర పోలీసుల నుండి నోటీసులు అందుకున్న ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి గురువారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలిశారు.