సుంకేసుల లో 23 గేట్లు ఎత్తివేత

రాజోలి 14 జులై(జనం సాక్షి)
సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతున్న క్రమంలో 23 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. ఆదివారం ఎగువ నుండి96,418క్యూసెక్కిల నీరు ఇన్ ఫ్లో రాగా..94,323క్యూసెక్కిల నీటిని దిగువకు ఉన్న శ్రీశైలం కు వదిలి 2.095 క్యూసెక్కిల ను కేసి కెనాల్ కు వదిలింట్లు ఆయన పేర్కొన్నారు.