సుప్రీంలో వైకాపా సర్కార్‌కు ఎదురుదెబ్బ

పంచాయతీకు రంగుపై హైకోర్టు తీర్పుకు సమర్థన
ప్రభుత్వం దాఖు చేసిన పిటీషన్‌ కొట్టివేత
న్యూఢల్లీి,మార్చి23(జనం సాక్షి ): సుప్రీంకోర్టులో వైకాపా సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాయాకు వైసీపీ రంగు వేయడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. సత్వరమే రంగు తొగించాంటూ సుప్రీంకోర్టు ఆదేశాు జారీ చేసింది.కాగా.. ప్రభుత్వ కార్యాయాకు వైసీపీ రంగు వేయడంపై హైకోర్టులో జరిగిన విచారణలో భాగంగా.. గ్రామ సచివాయ భవనాకు రాజకీయ పార్టీ రంగు తొగించాని ఆదేశించింది. పంచాయతీ భవనాు, ప్రభుత్వ భవనాకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం పది రోజుల్లో మళ్లీ రంగు వేయాని హైకోర్టు ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే.పంచాయతీ భవనాకు వైసీపీ జెండా రంగు వేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యు చేసింది. హైకోర్టు ఆదేశాను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో ఏ.పి . ప్రభుత్వం పిటిషన్‌ దాఖు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయ మూర్తి నేతృత్వంలోని ధర్మాసనం… కేంద్ర ప్రభుత్వ భవనాకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాను సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసి సుప్రీంకోర్టు స్థానిక సంస్థ ఎన్నిక వేళ జగన్‌ సర్కారుకు ఏపీ హైకోర్టు ఈ నె 10 వ తేదీన షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గవర్నమెంట్‌ ఆఫీసుకు వైసీపీ రంగు వేయడంపై కీక తీర్పు మెవరించింది. వెంటనే పంచాయతీ భవనాకు రాజకీయ పార్టీ రంగు తొగించాని ఆదేశాు జారీ చేసింది. నేటి నుంచి పది రోజుల్లోగా మళ్లీ రంగు వేయాని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాు అము చేసినట్లు ఆధారాతో సహా నివేదిక రూపంలో సమర్పించాని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుంటూరు జిల్లా ప్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. వైసీపీ జెండా రంగు తరహా రంగు వేయాని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమోను రద్దు చేసింది. హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి అక్కడ కూడా చుక్కెదురైంది.